Home జనరల్ సికింద్రాబాద్ సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..
జనరల్

సికింద్రాబాద్ సోమవంశ సహస్రార్జున క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు..

*సికింద్రాబాద్ క్షత్రియ పట్కరి సమాజ్ లో ఘనంగా గణతంత్ర వేడుకలు*
తెలంగాణ వార్త, హైదరాబాద్, సిటీ బ్యూరో.
సికింద్రాబాద్ క్షత్రియ సమాజ్ లో76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం అట్టహాసంగా నిర్వహించుకున్నారు. క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు గోరఖ్ శివకుమార్ మువ్వన్నెల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1950లో అమల్లోకి వచ్చి పూర్ణ స్వరాజ్ డిక్టరేషన్ కు గౌరవంగా జనవరి 26 ను అమలుకు ఎంపిక చేశారు అని తెలిపారు. రాజ్యాంగాన్ని దేశ అత్యున్నత చట్టంగా అభివర్ణిస్తూ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వారిని జ్ఞాపిక చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అధ్యక్షులు గోరఖ్ శివ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఓంకారి ప్రభు, కార్యదర్శి ట్రంకు శ్యామ్ లాల్, అదనపు కార్యదర్శి దివాన్ వెంకటేష్, కోశాధికారి దగుడు కామేశ్వరరావు, ట్రంకు విష్ణు, సిరిగిరి రామ్ కిషన్ రావు మాజీ అధ్యక్షుడు, దోండి మోహన్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page