తెలంగాణ వార్త :::తెలంగాణలో 21 మంది ఐపీఎస్ లో బదిలీ అయ్యారు. బదిలీ అయినా అధికారులు అడిషనల్ డీజీ తో పాటు ఇద్దరు ఐజీపీలు ఇద్దరు డిఐజీలు ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థానాచలనం కలిగింది. ఇంటలిజెన్స్ ఎస్పీగా సింధు శర్మ, కరీంనగర్ సిపిగా గౌస్ అలం, అదిలాబాద్ ఎస్పీగా అఖిల్ మహాజన్, సూర్యాపేట ఎస్పీగా కే నరసింహ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిబి గా శిల్పావళి, కామారెడ్డి డిఎస్పీగా రాజేష్ చంద్ర, సిఐడిఐజిగా ఎస్ శ్రీనివాసులు, రామగుండం సిపిగా అంబర్ కిషోర్, నిజాంబాద్ సిపిగా సాయి చైతన్య, సంగారెడ్డి ఎస్పీగా సంతోష్ పంకజ్, వరంగల్ సిపిగా సన్ ప్రీతిసింగ్, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, భువనగిరి డిసిపిగా ఆక్షన్ యాదవ్, ఎస్పీగా గీతే మహేష్ బాబా సాహెబ్, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సిఐడిఐజిగా ఎస్ శ్రీనివాసుల, మంచిర్యాల డిసిపి గా భాస్కర్, పెద్దపల్లి డిసిపి గా కరుణాకర్.

9440023558
Leave a comment