తెలంగాణ వార్త::గుంటూరు కోర్టులో నటుడు పోసాని కృష్ణమురళి తరపున వాదనలు ముగిశాయి. బుధవారం జడ్జి సమక్షంలో పోసాని కృష్ణమురళి కన్నీరు పెడుతున్నారు రెండు రోజుల్లో బెల్ రాకపోతే తనకు ఆత్మహత్య శరణమని పోసాని పేర్కొన్నారు. కోర్టులో జడ్జి ముందు పోసాని మాట్లాడుతూ తప్పు చేస్తే నరికేయండి కానీ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగోలేదు రెండు ఆపరేషన్లు అయ్యాయి స్టెంట్లు వేశారు అని వాపోయారు.

Leave a comment