Home జనరల్ నిజామాబాద్ లో దొంగలు పడ్డారు..
జనరల్

నిజామాబాద్ లో దొంగలు పడ్డారు..

తెలంగాణ వార్త::: నిజామాబాద్ నగరంలో మంగళవారం రాత్రి దొంగలు రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. పెద్దపోస్టాఫీస్‌ సమీపంలోని ఓ మెడికల్‌ షాపులో దొంగతనం చేశారు. ఒకటోటౌన్‌ పరిధిలోని ఖలీల్‌వాడిలోని ఓ ల్యాబ్‌లో చోరీ చేశారు. గౌతమి పాథోలాజికల్‌ ల్యాబ్‌లోకి దొంగలు చొరబడి రూ. 10వేల నగదు ఎత్తుకెళ్లారు. ల్యాబ్‌ యజమాని బుధవారం ఉదయం షాపుకు వెళ్లగా చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఒకటో టౌన్‌ ఎస్సై మొగులయ్య ఘటనా చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

Advertisment

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలి..

-రాష్ట్రపతితో ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్పించాలి -బీసీ సెల్ పట్టణ అధ్యక్షులు థోండి రమణ వెల్లడి...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

You cannot copy content of this page