గచ్చిబౌలి, టీఎన్జీవోస్ కాలనీ, తెలంగాణ వార్త:: గచ్చిబౌలిలోని మణికొండ, మనీ నగర్ రంగారెడ్డి ఎంప్లాయిస్ కాలనీ వాసులు నల్ల పోచమ్మ మందిరం వద్ద గణపతిని ప్రతిష్టించారు. శుక్రవారం రోజు గణపతి లడ్డు వేలంపాట జోరుగా సాగింది ఈ పాటలో మొదటి నుంచి ప్రతాప్ రెడ్డి, దామోదర్ రెడ్డి తెలంగాణ ఎన్జీవోస్ రిటైర్డ్ కాలనీవాసులు వేలంలో పాల్గొన్నారు. చివరికి 40 వేలకు ప్రతాపరెడ్డి గణపతి లడ్డును వేలం పాటలో మొదటిసారి 40 వేలకు లడ్డు ను దక్కించుకున్నారు అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ వేలంపాట జరగడం సంతోషంగా ఉందని మరియు కాలనీలో అందరూ శాంతి యుతంగా కలిసి వచ్చే సంవత్సరం కాలనీవాసులందరూ వేలంపాటలో పాల్గొన్న లని ఆయన విన్నవించారు. ఈ కార్యక్రమంలో గణేష్ నిర్వహణ అధికారుల సమక్షంలో జరిగింది 11 రోజు నిమజ్జనం జరుపుకోనున్న సందర్భంగా ఈ వేలంపాట 40 వేల తో ముగిసింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/20220909_131856-1024x768.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/20220909_131849_HDR-1024x768.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/20220909_131847_HDR-1024x768.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/20220909_131651-1024x768.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/20220909_131702_HDR-1024x768.jpg)
Leave a comment