Home హాట్ న్యూస్ నూతన ఎస్సై కు సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, మార్కజి కమిటీ సభ్యులు..
హాట్ న్యూస్

నూతన ఎస్సై కు సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, మార్కజి కమిటీ సభ్యులు..


నందిపేట్, తెలంగాణ వార్త::నందిపేట మండల బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్ ఐ గా సల్ల శ్రీకాంత్ ను ప్రజా ప్రతినిధులు, మార్కజి కమిటీ సభ్యులు గురువారం ఘనంగా సన్మానించారు. ఇదివరకు ఎస్ ఐ గా కొనసాగిన మురళి ని 2 నెలల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్ చేశారు .అప్పటి నుండి రెండవ ఎస్ ఐ గా ఉన్న అరిఫుద్దీన్ ఇంచార్జిగా కొనసాగుతున్నారు.
ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణ కొరకు మండల ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కో అప్సన్ నెంబర్ సయ్యద్ హుస్సేన్, మర్కజి కమిటీ మర్కాజి కమిటీ అధ్యక్షుడు అహ్మద్ ఖాన్, ఉపాధ్యక్షులు అబుబక్కర్ , ఆసిఫ్ ఖాన్, ఖాజు, కార్యదర్శి హుస్నోద్దీన్, మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు కలీం , ఉపాధ్యక్షుడు జావీద్, ఫౌండర్ గౌస్, రఫీ, జామే మజీద్ అధ్యక్షుడు షేక్ జావిద్ , టీఆర్ఎస్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ పాషా, కమిటి సభ్యులు పాల్గొన్నారు

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page