Home హాట్ న్యూస్ కెసిఆర్ వల్లే 9 ప్రాణాలు పోయాయి బిజెపి నాయకులు. మానసిక క్చోబ కు గురై నిజామాబాద్ జిల్లాలో 9 మంది టీచర్ల బలవన్మరణం.
హాట్ న్యూస్

కెసిఆర్ వల్లే 9 ప్రాణాలు పోయాయి బిజెపి నాయకులు. మానసిక క్చోబ కు గురై నిజామాబాద్ జిల్లాలో 9 మంది టీచర్ల బలవన్మరణం.

నిజామాబాద్( తెలంగాణ వార్త )నిజాంబాద్ జిల్లా లోని టీచర్ల బదిలీ ప్రక్రియలో 317 జీవోను రద్దు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఆడిన ఆటలో 9 మంది టీచర్లు బలవన్మరణానికి పాల్పడ్డారని బిజెపి నాయకులు తెలిపారు భీంగల్ మండలం లోని బావా పూర్ గ్రామంలో టీచర్ మరణించిందని తెలియడంతో వెళ్లిన బిజెపి నాయకులకు అక్కడ ఉన్న టీచర్లు ఇంకా ఎన్ని మంది మరణించారని దీనికి బదిలీ లే కారణమనీ టీచర్లు తెలిపినట్లు బిజెపి నాయకులు తెలిపారు. జిల్లాలో తొమ్మిది మంది మరణించడం చరిత్రలో మొదటిసారి. ముందు నుండి టీచర్లు 317 జీవోను రద్దు చేయమని కేసీఆర్ ప్రభుత్వం పై ధర్నా రాస్తారోకోలు చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఒక్క జిల్లాలోనే 9 మంది టీచర్లు మరణించడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత హఠాత్తుగా జరిగిన ఈ ప్రక్రియ ఎవరికీ అర్థం కావడం లేదు ఇంకా చాలామంది తొమ్మిది మంది మరణించడంతో షాక్కు గురై హాస్పిటల్లో చేరినటు తెలిసింది. ముఖ్యమంత్రి 317 జీవోను రద్దు చేస్తేతే ఈ బలవన్మరణాలు కాకపోతే ఉండేది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page