Home హాట్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ పి యు సి చైర్మన్ ధర్నా.
హాట్ న్యూస్

కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ పి యు సి చైర్మన్ ధర్నా.



ఆర్మూర్ తెలంగాణ వార్త: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఆర్మూర్ లో సోమవారం రోజు రైతు ధర్నా లో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే puc చైర్మన్ జిల్లా అధ్యక్షుడు ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు ధర్నా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పసుపు, వరి ధాన్యాల పై కచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటించాలని తెలిపారు. గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడడం బిజెపి నాయకులకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిపారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం జరిగే విధంగా టిఆర్ఎస్ పార్టీ రైతులకు బాసటగా ఉంటూ వారి యొక్క సమస్యలను తీర్చే వరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ టీఆర్ఎస్ పట్టణ శాఖ అధ్యక్షుడు పూజ నరేందర్ ఆర్మూర్ టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, పండిత్ వినిత పవన్, ప్రసాద్, శంకర్ వివిధ వార్డు కౌన్సిలర్ లు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page