Home జనరల్ దివ్యాంగుల ప్రత్యేక శిబిరన్ని సద్వినియోగం చేసుకోండి…
జనరల్

దివ్యాంగుల ప్రత్యేక శిబిరన్ని సద్వినియోగం చేసుకోండి…

నందిపేట్, తెలంగాణ వార్త::

తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ మరియు ALIMCO ( Artificial Limbs Manufacturing Corporation of India) ఆధ్వర్యంలో నవంబర్ 15 న మోడ్రన్ పబ్లిక్ పాఠశాల,ఖలీల్వాడి,నిజామాబాద్ నందు దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిభిరంలో వైద్యులు దివ్యాంగులను పరీక్షించి,వారికి అవసరమైన ఉపకరణాలు గుర్తిస్తారని నందిపేట్ మండల విద్యాశాఖాధికారి పత్రిక ప్రకటన తెలిపారు .

శిభిరానికి హాజరయ్యే దివ్యాంగులు తీసుకుని రావాల్సిన ధ్రువపత్రాలు

1) ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
2) ఆదాయ ధ్రువీకరణ పత్రం /రేషన్ కార్డు జిరాక్స్ కాపీ
3) సదరం సర్టిఫికెట్ ( వైకల్యం 40% కన్నా ఎక్కువగా ఉండాలి.)
4) సదరం సర్టిఫికెట్ లేని వారు ప్రభుత్వ వైద్యుని దగ్గర సర్టిఫికెట్ పొంది, దానిపైన మండల విద్యాధికారి/ప్రధానోపాధ్యాయుల ద్వారా ధ్రువీకరించి తీసుకురావాలి.
5) రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు (వైకల్యం ఫొటోలో కనిపించే విధంగా ఉండాలి).
6) 0-18 సం. వయసు గల దివ్యాంగులు అర్హులు.

*ఈ శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేయబడును.మండలంలోని దివ్యంగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి శ్రీ పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ క్యాంపుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు మండల ఐ ఈ ఆర్ పి లు నగేష్ గౌడ్, ఫోన్ నెం. 9441516433, మరియు సంతోష్ కుమార్, 8688309140యందు సంప్రదించగలరని ఆయన చెప్పారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జర్నలిస్టుల అక్రిడిటేషన్ జూన్ 16  వరకు పొడిగింపు:: హైకోర్టు…

హైదరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ వార్త:: తెలంగాణ హైకోర్టు జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ కార్డుల గడువును 2026...

జనరల్

*తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు*… మొత్తం 30 మంది అధికారులను బదిలి చేస్తూ ఉత్తర్వులు...

జనరల్

శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు….

తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో పిల్లల ఎదుగుదల పై తల్లిదండ్రులకు అవగాహన సదస్సు (Art...

You cannot copy content of this page