Home జనరల్ దివ్యాంగుల ప్రత్యేక శిబిరన్ని సద్వినియోగం చేసుకోండి…
జనరల్

దివ్యాంగుల ప్రత్యేక శిబిరన్ని సద్వినియోగం చేసుకోండి…

నందిపేట్, తెలంగాణ వార్త::

తెలంగాణ సమగ్ర శిక్ష, హైదరాబాద్ మరియు ALIMCO ( Artificial Limbs Manufacturing Corporation of India) ఆధ్వర్యంలో నవంబర్ 15 న మోడ్రన్ పబ్లిక్ పాఠశాల,ఖలీల్వాడి,నిజామాబాద్ నందు దివ్యాంగుల కొరకు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ శిభిరంలో వైద్యులు దివ్యాంగులను పరీక్షించి,వారికి అవసరమైన ఉపకరణాలు గుర్తిస్తారని నందిపేట్ మండల విద్యాశాఖాధికారి పత్రిక ప్రకటన తెలిపారు .

శిభిరానికి హాజరయ్యే దివ్యాంగులు తీసుకుని రావాల్సిన ధ్రువపత్రాలు

1) ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ
2) ఆదాయ ధ్రువీకరణ పత్రం /రేషన్ కార్డు జిరాక్స్ కాపీ
3) సదరం సర్టిఫికెట్ ( వైకల్యం 40% కన్నా ఎక్కువగా ఉండాలి.)
4) సదరం సర్టిఫికెట్ లేని వారు ప్రభుత్వ వైద్యుని దగ్గర సర్టిఫికెట్ పొంది, దానిపైన మండల విద్యాధికారి/ప్రధానోపాధ్యాయుల ద్వారా ధ్రువీకరించి తీసుకురావాలి.
5) రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు (వైకల్యం ఫొటోలో కనిపించే విధంగా ఉండాలి).
6) 0-18 సం. వయసు గల దివ్యాంగులు అర్హులు.

*ఈ శిబిరానికి హాజరయ్యే దివ్యాంగులకు భోజనం ఏర్పాటు చేయబడును.మండలంలోని దివ్యంగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాశాఖాధికారి శ్రీ పి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ క్యాంపుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు మండల ఐ ఈ ఆర్ పి లు నగేష్ గౌడ్, ఫోన్ నెం. 9441516433, మరియు సంతోష్ కుమార్, 8688309140యందు సంప్రదించగలరని ఆయన చెప్పారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page