తెలంగాణ వార్త:: హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఔటర్ రింగ్ రోడ్డు రావే రాల వద్ద కారు బీభత్సం సృష్టించింది. చెట్లకు నీరు పోస్తున్న వాటర్ ట్యాంకును కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడితోపాటు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Leave a comment