Home జనరల్ ఆర్మూర్ మున్సిపల్ హెల్త్ క్యాంపు కు హాజరైన ఎమ్మెల్యే..
జనరల్

ఆర్మూర్ మున్సిపల్ హెల్త్ క్యాంపు కు హాజరైన ఎమ్మెల్యే..

ఆర్మూర్, తెలంగాణ వార్త;; కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛభారత్ లో భాగంగా “స్వచ్ఛతాహి సేవ – 2024” అనే పేరిట తెలంగాణ విమోచన దినోత్సవం మరియు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజైన 17 సెప్టెంబర్ నుండి మహాత్మా గాంధీ జయంతి అయినటువంటి అక్టోబర్ 2 వరకు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆర్మూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ ఆర్మూర్ శాసన సభ్యులు శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు విచ్చేయడమైనది. ఈ యొక్క కార్యక్రమంలో వారు మాట్లాడుతూ స్వచ్ఛభారత్ పేరిట ఏదైతే కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉందో పరిసరాల శుభ్రతే కాకుండా మన యొక్క ఆరోగ్యముతో పాటు ప్రతి ఒక్కరి మనస్సు మరియు సంస్కారం కూడా స్వచ్ఛతగా ఉండాలని అప్పుడే ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరుగుతుందని వారు ఈ సందర్భంగా తెలియజేయడమైనది.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపాలిటీ కమిషనర్ రాజు, వైద్య అధికారులు, మున్సిపాలిటీ సిబ్బంది,పారిశుద్ధ కార్మికుల తో పాటు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

                  
  

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెట్రోల్ డీజిల్ కొరతలేదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య…

తెలంగాణ వార్త దొండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాదు జిల్లాలో పెట్రోల్ , డీజిల్ కొరత...

జనరల్

💥తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఇంధన కొరత ఉందనేది కేవలం తప్పుడు వార్త. దీనివల్ల ప్రజలు...

జనరల్

యూట్యూబర్ హత్య కేసులో నిందితుడి అరెస్ట్…

తెలంగాణ వార్త: దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్. **యూట్యూబర్ హత్య కేసులో నిందితుడు భర్త అరెస్ట్*...

జనరల్

ఆర్మూర్ పాత పోలీస్ స్టేషన్ వెనుక అగ్నిప్రమాదం.

ధోండి మోహన్  సీనియర్ జర్నలిస్ట్, ఆర్మూర్, హైదరాబాద్    తెలంగాణ వార్త::    గురువారం సాయంత్రం సుమారు...

You cannot copy content of this page