Home mohan
999 Articles8 Comments
హాట్ న్యూస్

నందిపేట్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య..

తెలంగాణ వార్త :నందిపేట్ గ్రామంలో ఎడ్ల పొలాల అమావాస్య సందర్భంగా ఈరోజు గ్రామ పెద్దలు ప్రజలు నందికేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది తదనంతరం వీధుల గుండా డప్పుల సప్పులతో వెళ్లడం...

హాట్ న్యూస్

జర్నలిస్టులకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ శుభవార్త… జర్నలిస్టు ల పాలిట దేవుడు..

తెలంగాణ వార్త:: హైదరాబాద్ జర్నలిస్టులకు సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. హైదరాబాద్ లో జర్నలిస్టు సొసైటీ ఇండ్ల స్థలాల కేటాయింపు, నిర్మాణాలకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు సుప్రీం కోర్టు చీఫ్...

హాట్ న్యూస్

కుక్కల దాడిలో కృష్ణ జింక మృతి..

నందిపేట్, తెలంగాణ వార్త:: లక్కంపల్లి గ్రామ శివారులో గురువారం కృష్ణ జింకను కుక్కలు తీవ్రంగా దాడి చేయగా కుక్కల బారినుండి తప్పించుకొనే ప్రయత్నంలో అత్యంత వేగంగా పరగెత్తడం వలన శ్వాస తీసుకోవడం...

జనరల్

గణేష్ ఉత్సవ శాంతి కమిటీ పోలీస్ అధికారులు తో సమావేశం..

ఆర్మూర్ మండల ప్రజలకు పోలీస్ వారి విజ్ఞప్తి🙏… ఆర్మూర్, తెలంగాణ వార్త;:: ఆర్మూర్ మండల ప్రజలకు, గణేష్ ఉత్సవ కమిటీలకు, సర్పంచ్ గార్లకు, కౌన్సిలర్ లకు, ప్రజా ప్రతినిధులకు, గ్రామాభివృద్ధి కమిటీ...

హాట్ న్యూస్

మామిడిపల్లిలో విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం ప్రారంభోత్సవం..

విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం.. మామిడిపల్లి – ఆర్ముర ఆర్మూర్; తెలంగాణ వార్త:: మామిడిపల్లి గ్రామాభివృద్ధి కమిటి ఆధ్వర్యంలో. వారి సహకారంతో మరియు గ్రామ ప్రజల సహాయ సహకారాల తో మామిడిపల్లి...

హాట్ న్యూస్

లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తేపస్వి తేజో నిలయంలో కేక్ కట్ జరపడం జరిగింది..

ఆర్మూర్ పట్టణంలోని తేజస్వి తపో నిలయంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ అధ్యక్షులు చేపూర్ గణేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలతో కలిసి కేక్ కట్ చేయించి అక్కడ ఉన్న 45...

హాట్ న్యూస్

హర్యానా రాష్ట్ర గవర్నర్ ను కలిసిన మనోహరాబాద్ రైతులు..

హర్యానా, తెలంగాణ వార్త: వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన భాగంగా హర్యానా రాష్ట్ర గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ను మనోహరాబాద్ రైతులు తన నివాసం లో కలిశారు ఆగస్టు 23 హర్యానా...

హాట్ న్యూస్

జై మోడీ అంటే నై ఈడీ..

-దర్యాప్తు సంస్థల తో దాడులు సిగ్గుచేటు -ఢిల్లీ లిక్కర్ స్కాముతో కవితకు సంబంధం లేదు -ఆమెపై నిరాధార నిందలు -కవిత పోరాటాల వనిత -కేసీఆర్ ను దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునే...

హాట్ న్యూస్

75 సంత్సరాల స్వాతంత్ర భారతంలో అంటరానితనం, కులనిర్మూలన అరికట్టడంలో పాలకుల విఫలం…

75 సంత్సరాల స్వాతంత్ర భారతంలో అంటరానితనం, కులనిర్మూలన అరికట్టడంలో పాలకుల విఫలం.కనక ప్రమోద్ మాదిగMRPS నిజామాబాద్ జిల్లా కన్వీనర్ వేల్పూర్, తెలంగాణ వార్త:: More అధినేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల...

హాట్ న్యూస్

కే ఆర్ నాగరాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇంటింటికి వాహనాలను తనిఖీ చేసిన ఏసీపి బృందం..

ఆర్మూర్, తెలంగాణ వార్త:నిజామాబాద్ జిల్లా సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఆర్ నాగరాజు (ఐపీఎస్) అధికారి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఏసిపి ప్రభాకర్ రావు గారి...

You cannot copy content of this page