ఖమ్మం , తెలంగాణ వార్త: 30వ డివిజన్ పంపింగ్ రోడ్ నందు నివాసం ఉంటున్న పేద పద్మశాలి విద్యార్థిని నారాయణ నికిత D/O నారాయణ ఉపేందర్ ( లేటు ) జనరల్...
By Mohann sai JournalistJuly 16, 2022దేగాం ,తెలంగాణ వార్త ::ప్రగతిశీల యువజన సంఘం PYL ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం దేగాం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు, ఈ సందర్భంగా PYL జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్...
By Mohann sai JournalistJuly 16, 2022బిలియన్ హెయిర్స్ మెన్స్ సెల్యూన్ ప్రారంభోత్సవం. ఉప్పల్ నియోజకవర్గం, తెలంగాణ వార్త ::జూలై 15: వ్యాపారంలో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని జిహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు.శుక్రవారం...
By Mohann sai JournalistJuly 16, 2022నందిపేట్. తెలంగాణ వార్త::నందిపేట్ మండలంలోని సిద్ధపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జామున కృష్ణ జింక గుండె నొప్పితో మృతి చెందినట్లు నందిపేట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు ఆయన తెలిపిన...
By Mohann sai JournalistJuly 15, 2022నందిపేట్. తెలంగాణ వార్త::Mro అనీల్ కుమార్ కు సమ్మె నోటీస్ అందజేస్తున్న వీఆర్ఏలు.తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్ఎల జాయింట్ యాక్షన్ కమిటీ...
By Mohann sai JournalistJuly 15, 2022ఆర్మూర్, తెలంగాణ వార్త, ::ఆర్మూర్ పట్టణం పెర్కిట్ ప్రాంతంలో గత ఆరు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పాత ఇల్లు కూలిపోతున్నాయి బుధవారం రోజు పెర్కిట్ గ్రామంలో బ్రాహ్మణపల్లి సాయమ్మ...
By Mohann sai JournalistJuly 14, 2022ఆర్మూర్, తెలంగాణ వార్త ::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 4వ వార్డ్ పరిధిలో ముంపుకు గురైన ప్రాంతాల్లో జేసీబీ ద్వారా కాలువ తీసివేయడం జరిగింద ని కౌన్సిలర్ రాజు తెలిపారు.
By Mohann sai JournalistJuly 13, 2022హైదరాబాద్, తెలంగాణ వార్త: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ కేంద్రం ఇవ్వనుంది.18ఏళ్లు నిండిన ప్రతి...
By Mohann sai JournalistJuly 13, 2022ఆర్మూర్ ,తెలంగాణ వార్త:: ఆర్మూర్లో గత 6 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్మూర్ పట్టణములోని పలు ప్రాంతాలలో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, తెలుసుకోవడానికి...
By Mohann sai JournalistJuly 13, 2022కూకట్పల్లి, తెలంగాణ వార్త: జేఎన్టీయూహెచ్ పరిధిలోని బీటెక్ విద్యార్థులకు కావలసిన పరీక్షలు ఆదివారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ తెలిపారు. బుధవారం పత్రిక ప్ప్రకటన లో తేలిపారు....
By Mohann sai JournalistJuly 13, 2022You cannot copy content of this page