Home హాట్ న్యూస్ గంజాయి నాటుసారా గురించి అవగాహన సదస్సు: ఎస్ ఐ రాజ్ భరత్
హాట్ న్యూస్

గంజాయి నాటుసారా గురించి అవగాహన సదస్సు: ఎస్ ఐ రాజ్ భరత్

నిజామాబాద్ వేల్పూర్ (తెలంగాణ వార్త) నిజాంబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని గ్రామస్తులతో వేల్పూరు ఎస్ఐ రాజ్ భారత్ గంజాయి, నాటు సారా గురించి అవగాహన సదస్సు లో మాట్లాడారు. ఎవరైనా గంజాయి సారా మత్తు నిచ్చే ఇలాంటివి పండించ వద్దని ఎస్ ఐ రాజ్ భరత్ అన్నారు. వాటివల్ల ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఇలాంటి లాభం ఉండదని ఆయన అన్నారు. ఒకవేళ ఎవరైనా గంజాయి సాగు చేసినట్లైతే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని అన్నారు. నాటుసారా వాళ్ల జీవితాలు నాశనమవుతాయని ఆరోగ్యం పాడవుతుందని ఆయన అవగాహన సదస్సులు మాట్లాడుతూ చెప్పారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page