నిజామాబాద్ వేల్పూర్ (తెలంగాణ వార్త) నిజాంబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని గ్రామస్తులతో వేల్పూరు ఎస్ఐ రాజ్ భారత్ గంజాయి, నాటు సారా గురించి అవగాహన సదస్సు లో మాట్లాడారు. ఎవరైనా గంజాయి సారా మత్తు నిచ్చే ఇలాంటివి పండించ వద్దని ఎస్ ఐ రాజ్ భరత్ అన్నారు. వాటివల్ల ఆరోగ్యం పాడవుతుంది తప్ప ఇలాంటి లాభం ఉండదని ఆయన అన్నారు. ఒకవేళ ఎవరైనా గంజాయి సాగు చేసినట్లైతే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని అన్నారు. నాటుసారా వాళ్ల జీవితాలు నాశనమవుతాయని ఆరోగ్యం పాడవుతుందని ఆయన అవగాహన సదస్సులు మాట్లాడుతూ చెప్పారు..
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-10-at-11.54.18-AM-1-300x169.jpeg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-10-at-11.54.18-AM-300x169.jpeg)
Leave a comment