Home హాట్ న్యూస్ పదవ తరగతి పరీక్ష ఫీజు రోజు గడువు పెంపు
హాట్ న్యూస్

పదవ తరగతి పరీక్ష ఫీజు రోజు గడువు పెంపు

హైదరాబాద్, తెలంగాణ వార్త :పదవ తరగతి పరీక్ష ఫీజును ఫిబ్రవరి 14 తేదీ వరకు విద్యార్థిని విద్యార్థులు కట్టుకోవచ్చని పదవ తరగతి విద్యాశాఖ బోర్డు తెలిపింది. రూపాయలు 50 ఆలస్య రుసుము వచ్చేనెల 24 వరకు, 200 ఆలస్య రుసుముతో మార్చి 4 వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో మార్చ్ 14 వరకు చెల్లించవచ్చని వారు తెలిపారు. విద్యార్థులు చెల్లించిన ఫీజు ప్రధానోపాధ్యాయులు డి ఈ ఓ లు ఎస్ఎస్సి బోర్డు పంపించే గడువు కూడా పొడిగించారు పాఠశాలలకు సెలవులు పొడిగించిన దుకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీలను సవరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page