Home హాట్ న్యూస్ గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత
హాట్ న్యూస్

గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉద్యోగాల భర్తీకి ఈనెల 9వ తేదీన రాష్ట్రంలో లో ఉద్యోగాలు పోస్టులను భర్తీ చేస్తారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. 80,0 39 ఉద్యోగాలు అదే రోజు నుండి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈరోజు ఎన్ ఎస్ యు ఐ ఆందోళనకు దిగింది. దీంతో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత ఉద్రిక్తత చోటు చేసుకుంది. గాంధీభవన్లో ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తల సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత ఎన్ ఎస్ యు ఐ, టీఎస్ ఎస్ పి ఎస్ సి కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు గాంధీభవన్ గేట్లు మూసివేసి ఎన్ఎస్యుఐ కార్యకర్తలు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. గాంధీభవన్ గేటు దూకి టి ఎస్ పి ఎస్ సి కార్యాలయాన్ని ముట్టడించేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ తో సహా పలువురు నేతలు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page