Home హాట్ న్యూస్ జనగామలో మాట్లాడితే బిజెపి వాళ్ళ లాగులు తడిచాయి: కెసిఆర్.
హాట్ న్యూస్

జనగామలో మాట్లాడితే బిజెపి వాళ్ళ లాగులు తడిచాయి: కెసిఆర్.

కెసిఆర్ గురించి రాస్తే చూసే వారే కరువు.

హైదరాబాద్ (తెలంగాణ వార్త) శుక్రవారం జనగామ లో మాట్లాడితే బిజెపి వాళ్ళ లాగులు తడి ఛాయని సీఎం కేసీఆర్ అన్నారు శుక్రవారం జనగామలో బహిరంగ సభ ఏర్పాటుచేసి అనంతరం తెలంగాణ సీఎం కెసిఆర్ మాట్లాడుతూ మోడీపై దుమ్మెత్తి పోశారు భారతదేశం లో అప్పులు తారా స్థాయికి చేరాయని రోడ్లపై ఉద్యోగాలు లేక 15 లక్షల మంది రోడ్డుపై నడుస్తున్నారని ప్రధానమంత్రికి కాస్తయినా సిగ్గు లేదని ప్రజలు బిజెపిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తాను సై చేస్తే నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తరిమి తరిమి కొడతారని ఆయన ఆవేశంగా మాట్లాడారు. ప్రధానమంత్రి ఎన్ని సంవత్సరాల పాలనలో ఏ అభివృద్ధి కాలేదని అప్పుడు మాత్రం పెరిగాయని నిరుద్యోగులు పెరిగారని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణను ముట్టుకుంటే తాను మోడీని భస్మం చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు బిజెపి తెలంగాణలో తమాషా చేస్తున్నారని ఒక్కొక్కరిని ఉతికి ఆరేస్తాం అని సహనం తో ఉంటున్నామని ఒక్క క్షణం సహనాన్ని పక్కన పెడితే బిజెపి వాళ్ళ లాగులు తడు స్తాయని సీఎం అన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page