Home హాట్ న్యూస్ కమ్మర్పల్లి నుండి ఆర్మూర్ వెళ్తున్న బైకును ఢీ కొట్టిన వాహనం ఇద్దరు మృతి.
హాట్ న్యూస్

కమ్మర్పల్లి నుండి ఆర్మూర్ వెళ్తున్న బైకును ఢీ కొట్టిన వాహనం ఇద్దరు మృతి.



తెలంగాణ వార్త ::సోమవారం నాడు రాత్రి సుమారు 10.30 గంటల సమయం లో ఇందిరమ్మ కాలనీ, కమ్మర్పల్లి కి చెందిన జాడి కిష్టయ్య S/o లింగన్న, వయస్సు: 36 సంవత్సరాలు, కులం: పద్మశాలి గారు అతని భార్య జాడి రజిత, వయస్సు: 33 సంవత్సరాలు, మరియు అతని ఇద్దరు కూతుళ్లు అయిన జాడి రాఘవి, వయస్సు: 12 సంవత్సరాలు, జాడి చరణ్య, వయస్సు: 08 సంవత్సరాలు లతో కలిసి తన బజాజ్ CT-100 బైక్ నెంబర్ TS16EL9464 గల దానిపై కమ్మర్పల్లి నుండి ఆర్మూర్ వైపు వెళ్తుండగా కమ్మర్పల్లి శివారు లో గల ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గరకి రాగానే ఒక గుర్తు తెలియని వాహనం టాక్కరు ఇవ్వగా రజిత, కిష్టయ్య మరియు రాఘవి లకు తలకి రక్త గాయాలు కాగా కిష్టయ్య అక్కడికక్కడే మరణించినాడు. రజిత నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మరణించింది మరియు రాఘవి ని మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రి కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించింది. ఈ ప్రమాదం లో చరణ్య కు కుడి కాలికి గాయం అయింది ప్రస్తుతం చరణ్య నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పండుతున్నది. మృతురాలి తమ్ముడు అయినా దుర్గం మహేష్ గారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కమ్మర్పల్లి ఎస్ఐ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page