Home హాట్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం.
హాట్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం.


ఆర్మూర్ ప్రతినిధి, తెలంగాణ వార్త :నిజామాబాద్ జిల్లా రధసారధి,PUC చైర్మన్, డైనమిక్ MLA జీవనన్న ఆదేశాల మేరకు, అర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ అన్న సూచనలతో కేంద్రప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు నిరసనగా నేడు అర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో టౌన్ ప్రసిడెంట్ పూజ నరేంధర్
సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ ,
వైస్ చైర్మన్ మున్ను భాయ్ , మాట్లాడుతూ రోజు రోజుకు వంట గ్యాస్ ధరలను పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రధాన మంత్రి తన చేతకానితనంను ఒప్పుకొని దిగిపోవాలని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో సిద్దుల గుట్ట ఆలయ కమిటీ ఛైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి, కౌన్సిలర్లు గంగమోహన్ చక్రు, తాటి హనుమంతు, ఆకుల రాము, ఫయాజ్, రింగుల భూషణ్, వరలక్ష్మి లింబాద్రి గౌడ్, సోషల్ మీడియా అధ్యక్షులు శివప్రసాద్, యూత్ ప్రసిడెంట్ పృథ్విరాజ్ , సీనియర్ నాయకులు సర్వ సమాజ్ అధ్యక్షులు సుంకరి రవి, మాధరి నరేష్, GG రామ్, సుకేష్ వర్మ, ఆత్మ చరణ్,డొంకేశ్వర్ సర్పంచ్ చందు, కార్యకర్తలు షరీఫ్, లతీఫ్,పాల గంగాధర్, కొడిగల మల్లయ్య, సడక్ అరుణ్,సిద్దుల గుట్ట ఆలయ కమిటీ అధ్యక్షులు ఏనుగు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.దిష్టిబొమ్మదహనం నిజామాబాద్ జిల్లా రధసారధి, పి యు సి చైర్మన్ ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి న్ఆదేశాల మేరకు, అర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ అన్న సూచనలతో కేంద్రప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు నిరసన గా నేడు అర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం లో టౌన్ ప్రసిడెంట్ పూజ నరేంధర్ గారు, సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్ గారు, వైస్ చైర్మన్ మున్ను భాయ్ గారు మాట్లాడుతూ రోజు రోజుకు గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజల నడ్డి విరుస్తుందని పెరిగిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రధాన మంత్రి తన చేతకానితనం ను ఒప్పుకొని దిగిపోవాలని హెచ్చరించడం జరిగింది, ఈ కార్యక్రమం లో కౌన్సిలర్లు గంగమోహన్ చక్రు, తాటి హనుమంతు, ఆకుల రాము, ఫయాజ్, రింగుల భూషణ్, వరలక్ష్మి లింబాద్రి గౌడ్, సోషల్ మీడియా అధ్యక్షులు శివప్రసాద్, యూత్ ప్రసిడెంట్ పృథ్విరాజ్ , సీనియర్ నాయకులు సర్వ సమాజ్ అధ్యక్షులు సుంకరి రవి, మాధురి నరేష్, GG రామ్, సుకేష్ వర్మ, ఆత్మ చరణ్,డొంకేశ్వర్ సర్పంచ్ చందు, కార్యకర్తలు షరీఫ్, లతీఫ్,పాల గంగాధర్, కొడిగల మల్లయ్య, సడక్ అరుణ్,జహీద్ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page