Home హాట్ న్యూస్ లెదర్ పార్క్ ఇండస్ట్రీ చైర్మన్ జైష్ రంజన్ కు తెలిసే జరుగుతుందా దళితుల భూముల అమ్మకం. దాదాపు 500 కోట్ల పైనే( కబ్జా).
హాట్ న్యూస్

లెదర్ పార్క్ ఇండస్ట్రీ చైర్మన్ జైష్ రంజన్ కు తెలిసే జరుగుతుందా దళితుల భూముల అమ్మకం. దాదాపు 500 కోట్ల పైనే( కబ్జా).

గచ్చిబౌలి హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్ర లెదర్ పార్క్ ఇండస్ట్రీ హెడ్ ఆఫీస్ గచ్చిబౌలి లో ఉండగా అక్కడ అ దాదాపు ఐదు సంవత్సరాల నుండి ఎం.డి. ఒక్కడే పరిపాలన సాగిస్తున్న ఈ అధికారికి పట్టింపు లేనట్టుగా ఆయన అధికారం నడుస్తుంది. ఏకంగా గచ్చిబౌలిలో ఉన్న లెదర్ పార్క్ ఇండస్ట్రీ లోని ఐదు ఎకరాల స్థలం వేరే వారు కబ్జా చేసుకొని గేటు పెట్టుకొని దర్జాగా అమ్మడానికి ప్రయత్నిస్తుంటే కనీసం ఎం.డి. గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేయకపోగా కమిటీ చైర్మన్ జైష్ రంజన్ కు కూడా తెలియకుండా అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరి దీనిపై కమిటీ చైర్మన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాల్సిందే. ఎం.డీ.గా ఐదు సంవత్సరాలు అయినా స్థానచలన లేకపోవడమే దీనికి కారణమా అని దళితులు అంటున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page