Home హాట్ న్యూస్ నేటి నుండి నాంపల్లి (నుమయిష్ )ఎక్సిబిషన్ ప్రారంభం.
హాట్ న్యూస్

నేటి నుండి నాంపల్లి (నుమయిష్ )ఎక్సిబిషన్ ప్రారంభం.

హైదరాబాద్( తెలంగాణ వార్త ]హైదరాబాద్ వాసులకు కొత్త ఏడాదిలో అలరించేందుకు 81 వ నుమాయిష్ సిద్ధమైంది. ఆదివారం నుంచి 45 రోజులపాటు జరగనున్న 81 వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధి ప్రకటించింది. వస్తు ప్రదర్శన కోసం జిహెచ్ఎంసి మరియు ఫైర్ సిబ్బంది ,పోలీసులు ,విద్యుత్ అన్ని శాఖల అనుమతులు తీసుకున్నట్లు సొసైటీ తెలిపింది. హైకోర్టు మార్గదర్శకాలను అమలు చేస్తూ కోవిడ్ నేపథ్యంలో ఈసారి సంఖ్యను 1600 కుదించినట్లు వారు తెలిపారు .పెరుగుతున్న కరోనా కేసులు ఓమీ క్రాన్ భయాలు నడుమ కోవిడ్ రక్షణ చర్యలను పగడ్బందీగా చేసి విజయవంతంగా నిర్వహిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభా శంకర్ తెలిపారు ప్రభుత్వ అ ప్రైవేటు శాఖలకు చెందిన వివిధ రకాల స్టాళ్లను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర తమిళనాడు జమ్మూ కాశ్మీర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రాష్ట్రాలు నుమాయిష్ లో దర్శనమిస్తారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page