Home హాట్ న్యూస్ పాకిస్తాన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఇండియా…
హాట్ న్యూస్

పాకిస్తాన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఇండియా…

దుబాయ్ లో నడుస్తున్న టి20 ఇండియా, పాకిస్తాన్ మధ్య పోటీ రసవత్తరంగా సాగుతుంది. 19.5 ఓవర్లకు 147 పరుగులు చేసి పాకిస్తాన్ 10 వికెట్లు కోల్పోయింది. భారత్ బ్యాటింగ్ చేయడానికి సిద్ధమైంది గతంలో దుబాయిలో జరిగిన మ్యాచ్లో ఇండియా ఓడిపోవడం తో కసిగా ఉన్న భారత్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి తక్కువ స్కోరుకే పాకిస్థాన్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఇక భారత్ 148 పరుగులను చేసి గెలిచింది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page