Home జనరల్ ఇక పాస్ పోర్ట్ తీయాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. కేంద్రం ఆదేశం..
జనరల్

ఇక పాస్ పోర్ట్ తీయాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. కేంద్రం ఆదేశం..

తెలంగాణ వార్త, హైదరాబాద్: పాస్ పోర్ట్ తీయాలంటే జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి
పాస్ పోర్ట్ పొందేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 1980 నాటి పాస్ పోర్ట్ రూల్స్ సవరణ చేసింది. పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకున్న సమయంలో జన్మ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని కొత్త రూల్స్ లో పేర్కొన్నారు. సవరించిన నిబంధనల ప్రకారం 2023 అక్టోబర్ 1 కన్నా ముందు జన్మించిన వాళ్లు బర్త్ సర్టిఫికెట్ను ప్రూఫ్ గా ఇవ్వాలని పేర్కొన్నారు మున్సిపార్టీల్లో ఇచ్చే భర్త సర్టిఫికెట్లు లేదా మెట్రిక్యులేషన్ స్కూల్ సర్టిఫికెట్లు లేదా పాన్ కార్డు లేదా ఎల్ఐసి బీమా పాలసీ పత్రాలు ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇక రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటో తేదీ తర్వాత జన్మించిన వారు మాత్రం రిజిస్టర్ ఆఫ్ బర్డ్స్ అండ్ డెత్ లేదా మున్సిపల్ కార్యాలయంలో లేదా ఇతర అధికారుల చేత జనన ధ్రువీకరణ పత్రాలు సరిపోతాయని నోటిఫికేషన్ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page