Home హాట్ న్యూస్ పేదలపై లాఠీ లుంటే ఛార్జ్ లా. లాఠిచార్జ్:::
హాట్ న్యూస్

పేదలపై లాఠీ లుంటే ఛార్జ్ లా. లాఠిచార్జ్:::


ప్రభుత్వ స్థలంలో వేసిన గుడిసెలు తొలగింపు

రాస్తా రోకో చేసిన మహిళలు,స్వల్ప తోపులాట

:నందిపేట్ తెలంగాణ వార్త
నందిపేట గ్రామ శివారులో పలుగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేశారు గత రెండు రోజుల నుంచి వందల సంఖ్యలో గుడిసెలు వేయగా విషయం తెలుసుకున్న తహశీల్దార్ అనిల్ కుమార్ ,సీఐ గోవర్ధన్, ఎస్ ఐ మురళి సంఘటన స్థలానికి చేరుకొని అక్కడున్న వారితో మాట్లాడారు నిబంధనల కు విరుద్ధంగా ప్రభుత్వ స్థలాన్ని అక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి గుడిసెలను తొలగించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చాలా ఏండ్లుగా తమకు సొంత ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతేన్నామని డబుల్ బెడ్ రూంలు ఇవ్వకున్నా పర్వాలేదు’ కానీ తమకు ప్లాట్లు కావాలని కోరారు ప్లాట్లు ఇచ్చే వరకు ఊరుకోమని అన్నారు. అక్కడి నుంచి వివేకానంద చౌరస్తా వద్దకు చేరుకుని రాస్తారోకో చేపట్టారు రోడ్డుకిరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని అదుపులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు పలువురు మహిళలను అరెస్టు చేయగా పోలీసు వాహనాలకు అడ్డుకోవడం తో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page