Home హాట్ న్యూస్ సమాజానికి మార్గదర్శకులు న్యాయవాదులు
హాట్ న్యూస్

సమాజానికి మార్గదర్శకులు న్యాయవాదులు

సీజేఐ ఎన్వి రమణ

అమరావతి( తెలంగాణ వార్త) సమాజానికి మార్గదర్శకులు అని సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ చెప్పారు అసోసియేషన్ ఆధ్వర్యంలో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ దంపతులకు సన్మానం చేశారు. .ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ మాట్లాడారు . ప్రజల హక్కుల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టులో పెండింగ్లో ఉన్న కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. న్యాయమూర్తుల కొరత కూడా ఉందని చీఫ్ జస్టిస్ చెప్పారు .వీటి సమస్య తొందర్లోనే పరిష్కరిస్తామన్నారు. ఏపీ లోని విజయవాడ అ కానూరు సిద్ధార్థ కళాశాలలో లావు వెంకటేశ్వర్లు స్మారకోపన్యాస సభలో సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు స్వతంత్రంగా వ్యవహరించాలన్నారు పి పి లా నియామకంలో ప్రత్యేకంగా స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page