Home హాట్ న్యూస్ పిప్రి గ్రామంలో లో సర్పంచ్ ఆధ్వర్యంలో కరోనా అవగాహన సదస్సు
హాట్ న్యూస్

పిప్రి గ్రామంలో లో సర్పంచ్ ఆధ్వర్యంలో కరోనా అవగాహన సదస్సు

ఆర్మూర్( తెలంగాణ వార్త) గురువారం గ్రామ పంచాయతీ లో ఉదయం 9 గంటలకు సర్పంచ్ శ్రీ ఆసపురం దేవి శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన కరోనా మహమ్మారి పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది గ్రామం లోపల ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని మాస్కు పెట్టుకొని వారికి వేయి రూపాయల జరిమానా విధించాలని మరియు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించగలరు శానిటైజర్ వాడాలని గుంపులుగుంపులుగా ప్రజలు ఉండకూడదని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లరాదని సర్పంచ్ గారు కోరడం జరిగింది ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకో గలరని మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరియు ఎవరైనా రెండో డోస్ వేసుకొని వారు రెండో డోస్ వేసుకోవాలని మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళి కాంత్ గారు మరియు హెల్త్ ఆఫీసర్ సుజాత నాయుడు గారు మరియు ఆశ వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ మరియు Vra s గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొనడం జరిగింది

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page