(తెలంగాణ వార్త )నందిపేట్ , ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలో రంజాన్ సందర్భంగా పెద్ద మసీద్ దగ్గర మైనార్టీ ఆడపడుచులకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని ex సర్పంచ్ మదర్ బాయ్ జెడ్పిటిసి ముత్యం, ఉపసర్పంచ్ భరత్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ex సర్పంచ్ షాకీర్ భాయి, వార్డు మెంబర్ రఫికు,దుబాయ్ సీన్, నవాబ్, వెల్డింగ్ సలీం ,గాండ్ల సంతోష్. తదితరులు పాల్గొన్నారు.
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/04/IMG-20220424-WA0002-1024x768.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/04/IMG-20220424-WA0005-1024x768.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/04/IMG-20220424-WA0004-1024x768.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/04/IMG-20220424-WA0003-1024x768.jpg)
Leave a comment