Home హాట్ న్యూస్ లక్కీ డ్రా చిట్టీల పేరుతో మోసాలు అప్రమత్తం అవుతున్న ప్రజలు.
హాట్ న్యూస్

లక్కీ డ్రా చిట్టీల పేరుతో మోసాలు అప్రమత్తం అవుతున్న ప్రజలు.

రేపటి తెలంగాణ వార్త లో మరికొన్ని వాస్తవాలు.

నిజామాబాద్ (తెలంగాణ వార్త )నిజాంబాద్ జిల్లాలో తదితర ప్రాంతాలలో లక్కీ డ్రా పేరుతో కొన్ని ఎంటర్ప్రైజెస్ వారు ప్రజలను మోసం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే నిజాంబాద్ జిల్లాలో రాయల్ ఎంటర్ప్రైజెస్ లక్కీ డ్రా పేరుతో మూడు వేల మంది కి ఎగనామం పెట్టి పరారయ్యారు. ప్రజల డబ్బు ఏడు కోట్లు రూపాయలు ఉన్నట్టు సమాచారం. ఇదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో మరికొన్ని చోట్ల ఇలాంటి వ్యవహారం జరుగుతున్న పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు అంటున్నారు. అయినా కొన్ని ఎంటర్ప్రైజెస్ వారు బరితెగించి ఇప్పటికీ చిట్టి డ్రా పేరుతో ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్, ఇలాంటి పెద్ద పెద్ద వస్తువులను ఇస్తామని నెల నెల కొన్ని డబ్బులు కట్టించు కొంటున్నారు ఇలాగే ప్రజలు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజలు ఆకర్షితులై ప్రజలు నిండా మునుగుతున్న రో ఎవరికి అంతుచిక్కని ప్రశ్న రేపటి తెలంగాణ వార్త లో కొన్ని ఎంటర్ప్రైజెస్ పేర్లు బయట పెట్టడానికి కి తెలంగాణ వార్త ప్రజల కోసం ఆధారాలు సేకరించడానికి ప్రయత్నం చేస్తుంది

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page