శేర్గంపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన రాఘవేంద్రరావు గారికి అభినందనలు తెలియజేసిన….బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు
బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కన్వీనర్ గా నియమితులైన మియాపూర్ డివిజన్ కంటేస్టడ్ కార్పొరేటర్ శ్రీ.రాఘవేంద్ర రావు గారిని వారి స్వగృహంలో కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేసిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ .
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221117-WA0007-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221117-WA0008-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221117-WA0006-1024x682.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/11/IMG-20221117-WA0004-1024x682.jpg)
Leave a comment