ఆర్మూర్ తెలంగాణ వార్త ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి వద్ద గల నివేదిత ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం రోజు స్వామి వివేకానంద 159 వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు స్వామి వివేకానంద ఫోటోను పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈ స్టేషన్ సీఈవో సంకేపల్లి విప్లవ్ మాట్లాడుతూ 159 వ జయంతిని జరుపుకోవడం ఆయన చేసే కృషి వల్లే ప్రజలందరూ స్థాయిలో ఉన్నారని ఆయన చేసిన పనులు మర్చిపోలేనివనీ సీఈఓ సంకేపల్లి విప్లవ్ అన్నారు నివాళులు అర్పించిన వారిలో కొంతం పూర్ణచందర్ చంద్రశేఖర్ స్టెప్ సన్ అశోక్ రాజ వర్ధన్ తదితరులు పాల్గొన్నారు
Leave a comment