Home హాట్ న్యూస్ తెలంగాణ సీఎం కెసిఆర్ పై కేసును నమోదు. N. H. R. C లో ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్. వృద్ధ దంపతులు పెన్షన్ రాక పురుగుల మందు తాగి చనిపోవడమే కారణం.
హాట్ న్యూస్

తెలంగాణ సీఎం కెసిఆర్ పై కేసును నమోదు. N. H. R. C లో ఫిర్యాదు చేసిన బక్క జడ్సన్. వృద్ధ దంపతులు పెన్షన్ రాక పురుగుల మందు తాగి చనిపోవడమే కారణం.

హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎన్ హెచ్ ఆర్ సి లో కేసు నమోదైంది. పెన్షన్లు 3 వేల పై చిలుకు ఇవ్వనుండగా ఇప్పటివరకు పెన్షనర్లకు ఇవ్వకపోవడంతో కొందరు వృద్ధులు పెన్షన్ రాక చనిపోయినట్టు ఆయన తెలిపారు. దానిపై సీఎం కేసీఆర్ పై కేసు నమోదైనట్లు అయినట్టు తెలిసింది .ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page