సోమవారం రాత్రి తేదీ 5 9 2022 నాడు సంతోష్ నగర్ కాలనీకి చెందినటువంటి ఒరుసు స్వప్న వయసు 26 సంవత్సరాలు గారిని తన భర్త అయినటువంటి ఓరుసు లక్ష్మణ్ వయసు 32 సంవత్సరాలు గారు తన భార్య తనతో ఉండకుండా తల్లి గారి ఇంటి వద్దనే ఉంటుందని గొడవపడి వారు అద్దెకు ఉంటున్న ఇంటికి పిలిపించుకొని ఇంట్లో గొడవ పెట్టుకుని చున్నీతో గొంతు నులిమి చంపివేసి ఇద్దరు కుమారులతో పారిపోయినాడు. అని మృతురాలి తల్లి అయినా ఆలకుంట అరుణ దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనయినది మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ తెలిపారు.
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/09/3F82D732-6EEB-4DE2-B3B8-7BC84ABDA68D-1024x461.jpeg)
Leave a comment