Home జనరల్ జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు..
జనరల్హాట్ న్యూస్

జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు..

ఎల్బీనగర్ ,తెలంగాణ వార్త ::బుధవారం శ్రీ.మతి. గద్వాల్ విజయ లక్ష్మి, మేయర్ గారు ఎల్బీనగర్ జోన్ పరిధిలో జరుగుతున్న ఎస్.ఎన్.డి.పి పనులను అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
1. బండ్లగూడ చెరువు నుండి నాగోల్ చెరువు
2. బండ్లగూడ చెరువు నుండి మూసి చెరువు
3. సరూర్ నగర్ చెరువు నుండి చైతన్యపురి వయా కోదండరాం నగర్ జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా
1. బండ్లగూడ చెరువు నుండి నాగోల్ చెరువు మరియు బండ్లగూడ చెరువు నుండి మూసి చెరువు వరకు జరుగుతున్న పనులను వేగవంతం చేసి జూలై 31 వరకు పూర్తి చేయాలని
2. సరూర్ నగర్ చెరువు నుండి చైతన్యపురి వయా కోదండరాం నగర్ వరకు జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి. ఎస్. పంకజ, జోనల్ కమిషనర్, శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ (మైంటేనన్స్), శ్రీ. భాస్కర్ రెడ్డి, ఎస్.ఈ, ఎస్.ఎన్.డి.పి, శ్రీ. కృష్ణయ్య, ఈ.ఈ,ఎస్.ఎన్.డి.పి, శ్రీ కోటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీ. వెంకట కృష్ణ, డీ.ఈ.ఈ, ఎస్.ఎన్.డి.పి పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page