Home హాట్ న్యూస్ ఏప్రిల్ 24 నుంచి బడులు బంద్.
హాట్ న్యూస్

ఏప్రిల్ 24 నుంచి బడులు బంద్.

హైదరాబాద్, తెలంగాణ వార్త: తెలంగాణలోని అన్ని పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఉంటాయని పాఠశాలల విద్యాశాఖ తెలిపింది. మళ్లీ జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయని విద్యాశాఖ తెలియజేసింది.
వచ్చే నెల 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులకు ఎస్సే -టు పరీక్షలు ఉంటాయి. వచ్చే నెల 23వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. ఈ విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23 చివరి పని దినంగా ఉంటుంది. కాగా మే 23 నుంచి మే 28వ తేదీ వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.అప్పటికప్పుడు ఎక్కడి వార్తలు అయినా సంఘటన జరిగిన క్షణాల్లో మీ ముందుకు తెలంగాణ వార్త తీసుకొస్తుంది ఎల్లప్పుడు మీ సేవలో . మీ గ్రామాల్లో ఏదైనా సంఘటన జరిగితే మీరే విలేకరులు నా వాట్సాప్ నంబర్ కు వార్తలు పెట్టండి ఫోటో తప్పనిసరి . అందరి శ్రేయోభిలాషి తెలంగాణ వార్త ఫౌండర్

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page