Home హాట్ న్యూస్ న్యాయవాదిపై టిఆర్ఎస్ గుండాల దాడి.
హాట్ న్యూస్

న్యాయవాదిపై టిఆర్ఎస్ గుండాల దాడి.

(తెలంగాణ వార్త)ప్రముఖ న్యాయవాది, బిజెపి నాయకురాలు ప్రసన్న గారిపై కొంత మంది టీఆర్ఎస్ గుండాలు న్యాయవాదుల రూపంలో దాడి చేయడం సిగ్గు చేటు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నాడు కేసీఆర్. అందుకే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతున్నాడు. ఒక మహిళ న్యాయవాది అని కూడా చూడకుండా దాడులు చేయించడం పిరికిపంద చర్య. రాష్ట్రంలో మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా ? తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి. నియంత పాలనను ప్రశ్నిస్తే దాడి చేయడం అలవాటైపోయింది. ఈ ప్రభుత్వం చేసే ప్రతి చర్యని ప్రజలు గమనిస్తున్నారు.. తప్పకుండా కర్రు కాల్చి వాత పెట్టడం కాయం.

ప్రసన్న గారిపై దాడి చేసిన గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page