Home mohan
999 Articles8 Comments
హాట్ న్యూస్

పదవ తరగతి పరీక్ష ఫీజు రోజు గడువు పెంపు

హైదరాబాద్, తెలంగాణ వార్త :పదవ తరగతి పరీక్ష ఫీజును ఫిబ్రవరి 14 తేదీ వరకు విద్యార్థిని విద్యార్థులు కట్టుకోవచ్చని పదవ తరగతి విద్యాశాఖ బోర్డు తెలిపింది. రూపాయలు 50 ఆలస్య రుసుము...

హాట్ న్యూస్

మేజర్ రింగ్ రోడ్డు కు 111 గ్రామాల ఎంపిక

హైదరాబాద్( తెలంగాణ వార్త) హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి 111 గ్రామాలు సెలెక్ట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం రింగ్ రోడ్డు కోసం గ్రామాలు బలి కాబోతున్నాయి అయితే ప్రభుత్వం...

హాట్ న్యూస్

లక్కోర వద్ద బస్సు ఆటో డి ఇద్దరు మృతి

నిజామాబాద్ ఆర్మూర్ వేల్పూర్ (తెలంగాణ వార్త) వేల్పూర్ మండలం లక్కోర గ్రామం వద్ద బస్సు ఆటో డీ కొని ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ ఐ...

హాట్ న్యూస్

బ్రాహ్మణ దంపతులు మృతి పలు అనుమానాలు హత్య, ఆత్మహత్య.

సంగారెడ్డి( తెలంగాణ వార్త) సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వందన పురి కాలనీలో ఏడేళ్ల చిన్నారి తో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.. షాద్ నగర్ కు చెందిన బ్రాహ్మణ...

హాట్ న్యూస్

పిప్రి గ్రామంలో లో సర్పంచ్ ఆధ్వర్యంలో కరోనా అవగాహన సదస్సు

ఆర్మూర్( తెలంగాణ వార్త) గురువారం గ్రామ పంచాయతీ లో ఉదయం 9 గంటలకు సర్పంచ్ శ్రీ ఆసపురం దేవి శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన కరోనా మహమ్మారి పైన అవగాహన సదస్సు...

హాట్ న్యూస్

తల్లి కాబోతున్న సమంత! సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

హైదరాబాద్( తెలంగాణ వార్త )సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాగచైతన్యతో విడాకు లైనా సమంత ఒక సినిమాలో నటిస్తూ ప్రెగ్నెంట్ నర్సుగ యాక్టింగ్ చేసింది అయితే నిజంగానే సమంత నాగ చైతన్య తో...

హాట్ న్యూస్

నందిపేట్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం

నిజామాబాద్ (తెలంగాణ వార్త) నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో నందిపేట్ మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఎరువుల ధరలను వంద శాతం...

హాట్ న్యూస్

కరోనా నుంచి త్వరగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కోలుకోవాలని మహా యజ్ఞం నిర్వహించిన ఖాందేశ్.

మన ఆర్మూర్ డైనమిక్ ఎమ్మెల్యే, PUC చైర్మన్, ప్రజా నాయకులు శ్రీ ఆశన్నగారి జీవనన్న రెడ్డి కి సోకిన కరోనా మహమ్మారిని పారద్రోలి జీవనన్న గారికి సంపూర్ణ ఆరోగ్యంగా ప్రజా క్షేత్రములోకి...

హాట్ న్యూస్

తెలుగుదేశం పార్టీ అధినేతకు కరోనా పాజిటివ్

హైదరాబాద్( తెలంగాణ వార్త )తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి హైదరాబాదులో తన నివాసంలోనే ఆయన ఐసోలేషన్ ఏర్పాటు

హాట్ న్యూస్

ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో సహా 12 మందికి కరోనా.

ఆర్మూర్ (తెలంగాణ వార్త) ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రిలో 12 మందికికరోనా సోకినట్టు తెలిసింది. మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చే డాక్టర్ కు జ్వరము రావడంతో ఆయన ప్రభుత్వాసుపత్రిలో టెస్ట్ చేయించు కోవడంతో ఆయనకు కరోనా...

You cannot copy content of this page