హైదరాబాద్, తెలంగాణ వార్త: ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ సుమారు ఆరు గంటలపాటు జరిగింది. వివిధ అంశాలపై చర్చించారు. బీజేపీతో ఇక యుద్ధమేనని, అమీతుమీ తేల్చుకుందామని ఈ...
By Mohann sai JournalistJanuary 31, 2022^* ఆపన్నహస్తం కోసం చిన్నారి ఎదురుచూపులు*^ బైంసా, తెలంగాణ వార్త: అపర్ణ హస్తం కోసం చిన్నారి ఎదురుచూపులు నాందేడ్ జిల్లా లోని ఒక చిన్న గ్రామంలో ఓ చిన్నారి ఊపిరితిత్తుల వ్యాధితో...
By Mohann sai JournalistJanuary 30, 2022నాగోబా జాతరకు టి సి సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి……………………………………………………అదిలాబాద్, తెలంగాణ వార్త-: అర్ధరాత్రి ఒంటి గంటకు ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతరను సందర్శించిన రేవంత్ రెడ్డి. నాగోబా ఆలయంలో ప్రత్యేక...
By Mohann sai JournalistJanuary 30, 2022తెలంగాణ వార్త: ప్రముఖ సినీ నటుడు రియల్ హీరో డాక్టర్ సుమన్ గౌడ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అతి సమీపంలోని...
By Mohann sai JournalistJanuary 30, 2022ఫిబ్రవరి 1 నుండి విద్యాసంస్థలు ప్రారంభం హైదరాబాద్, తెలంగాణ వార్త : తెలంగాణ రాష్ట్రంలో మూతపడ్డ విద్యా సంస్థల్ని ఈ ఫిబ్రవరి 1 న తెరుచుకో ఉన్నట్టు తెలిసింది కరోనా ఉధృతి...
By Mohann sai JournalistJanuary 29, 2022హైదరాబాద్, తెలంగాణ వార్త :పదవ తరగతి పరీక్ష ఫీజును ఫిబ్రవరి 14 తేదీ వరకు విద్యార్థిని విద్యార్థులు కట్టుకోవచ్చని పదవ తరగతి విద్యాశాఖ బోర్డు తెలిపింది. రూపాయలు 50 ఆలస్య రుసుము...
By Mohann sai JournalistJanuary 29, 2022హైదరాబాద్( తెలంగాణ వార్త) హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయడానికి 111 గ్రామాలు సెలెక్ట్ అయినట్టు విశ్వసనీయ సమాచారం రింగ్ రోడ్డు కోసం గ్రామాలు బలి కాబోతున్నాయి అయితే ప్రభుత్వం...
By Mohann sai JournalistJanuary 24, 2022నిజామాబాద్ ఆర్మూర్ వేల్పూర్ (తెలంగాణ వార్త) వేల్పూర్ మండలం లక్కోర గ్రామం వద్ద బస్సు ఆటో డీ కొని ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు ఎస్ ఐ...
By Mohann sai JournalistJanuary 22, 2022సంగారెడ్డి( తెలంగాణ వార్త) సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ వందన పురి కాలనీలో ఏడేళ్ల చిన్నారి తో సహా తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.. షాద్ నగర్ కు చెందిన బ్రాహ్మణ...
By Mohann sai JournalistJanuary 21, 2022ఆర్మూర్( తెలంగాణ వార్త) గురువారం గ్రామ పంచాయతీ లో ఉదయం 9 గంటలకు సర్పంచ్ శ్రీ ఆసపురం దేవి శ్రీనివాస్ రెడ్డి గారి అధ్యక్షతన కరోనా మహమ్మారి పైన అవగాహన సదస్సు...
By Mohann sai JournalistJanuary 20, 2022You cannot copy content of this page