Home హాట్ న్యూస్ బస్సు వేగం తో ద్విచక్ర వాహనదారులు మృతి
హాట్ న్యూస్

బస్సు వేగం తో ద్విచక్ర వాహనదారులు మృతి

ఆర్మూర్( తెలంగాణ వార్త )ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఆర్టీసీ బస్సు అతివేగం గాన నడపడంతో ఒకరు ద్విచక్ర వాహనదారులు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం అంకాపూర్ గ్రామానికి చెందిన చల్ల గంగారెడ్డి(59) అక్కడికక్కడే మృతి చెందాడు. మోటార్ సైకిల్ నంబర్ టీఎస్ 16 ఈ యఫ్ 7208 గల దానిపై నుండి మునిపల్లి గ్రామానికి వెళ్లి వస్తుండగా అంకాపూర్ ఎస్బిఐ బ్యాంకు వద్ద జాతీయ రహదారి 63 రోడ్డుపై యూటర్న్ చేస్తుండగా అదే సమయంలో ఆర్మూర్ నుండి నిజాంబాద్ వైపు వెళ్తున్న ఆర్టిసి బస్సు నెంబర్ ఏపీ 29 జెడ్ 1890 గలదని డ్రైవర్ అతివేగం గా నడపడంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. .మృతి భార్య చల్ల చిన్ని బాయ్ ఫిర్యాదు మేరకు ఆర్మూర్ సీఐ సైదేశ్వర కేసు ఉ ఉ నమోదు చేసినట్లు మీడియాతో తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page