Home హాట్ న్యూస్ ఫ్లాష్:: సికింద్రాబాద్‌ కాల్పుల్లో ఒకరు మృతి
హాట్ న్యూస్

ఫ్లాష్:: సికింద్రాబాద్‌ కాల్పుల్లో ఒకరు మృతి

Chattam tv - Railway

హైదరాబాద్‌ (‌‌‌‌‌‌‌‌ తెలంగాణ వార్త) : విద్యార్థులు రైల్వే శాఖకు సంబందించిన ఆస్తులు ధ్వంసం చేశారు. విద్యార్థుల ఆందోళన కారణంగా 20కోట్ల ఆస్థి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. నాలుగు రైళ్లకు నిప్పుపెట్టారు. బస్తాలు వేసి తగల పెట్టారు. ఆందోళన కారణంగా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు దిగారు.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో పరిస్థితి అదుపు తప్పింది. ఇక చేసేది ఏమీ లేక.. ఆందోళనకారులపై పోలీసులు 20రౌండ్ల కాల్పులు జరిపారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు.. గాల్లో కాల్పులు జరుపుతున్నారు పోలీసులు. ఈ కాల్పుల్లో.. కొంత మంది ఆందోళన కారులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. అయితే.. కాసేపటి క్రితమే.. ఈ ఆందోళనలో పాల్గొన్న ఓ యువకుడు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లోని ఒకటో నంబర్‌ ఫ్లాంట్‌ ఫాం దగ్గర ఓ యువకుడు.. పోలీసుల కాల్పుల్లో మరణించారని సమాచారం అందుతోంది. ఇక మరికొందరికి గాయాలు కావడంతో.. స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page