ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన రోడ్డుపై మంగళవారం పిస మల్లన్న గుడి వద్ద జి జి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అజాధిక అమృత్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన సామూహిక జాతీయ పతాక వందనం మరియు జాతీయ గీతాన్ని ఆలపించే కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరిగిందని జి జి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతి పేర్కొన్నారు ఇట్టి కార్యక్రమంలో టెక్నోసాఫ్ట్ ఇన్స్టిట్యూట్ కరెస్పాండెట్ జితేందర్ రెడ్డి రోటరీ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డి.జే.దయానంద్, ఫౌండేషన్ ప్రతినిదులు బెల్డారి శ్రీనివాస్, జ్ఞానేశ్వరి ,సురేష్ , బాలు, బోగడమిధి బాలకిషన్ విద్యార్థిని ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
Leave a comment