Home హాట్ న్యూస్ కిసాన్ నగర్ 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి..
హాట్ న్యూస్

కిసాన్ నగర్ 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి..

తెలంగాణ వార్త ; (బాల్కొండ) బాల్కొండ మండలం కిసాన్ నగర్ 44వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం 4: 30 గంటల సమయంలో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీ కొట్టింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్సై గోపి సంఘటన వివరాలను తెలిపారు. ప్రమాదం గల కారణాలను తెలుసుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వాహనాలను బాల్కొండ, కిసాన్ నగర్ ముప్కాల్ గ్రామాల ద్వారా దారి మళ్లించారు. మృతి చెందిన మృతదేహాలను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పంచనామా నిమిత్తం మృతుదేహాల్ని తరలించినట్లు తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page