Home హాట్ న్యూస్ ఎల్బీనగర్, తెలంగాణ వార్త:: బుధవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం.
హాట్ న్యూస్

ఎల్బీనగర్, తెలంగాణ వార్త:: బుధవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం.

ఎల్బీనగర్, తెలంగాణ వార్త:: బుధవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారు ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో ఫ్లడ్ మనేజిమెంట్ లో బాగంగా రానున్న వర్ష కాలంలో చెరువుల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు.

రానున్న వర్షాకాలం దృష్టిలో మాన్సూన్ ఎమర్జెన్సీ వాహనాలను ఈ రోజు ప్రారంభించడం జరిగింది

ఈ సమావేశంలో శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్.బి.నగర్, సరూర్నగర్ సర్కిళ్ల ఇంజనీరింగ్ అధికారులు మరియు చెరువుకు ఇద్దరు చొప్పున నియమించిన 40 లేక్ గార్డ్స్ పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page