నందిపేట్ (తెలంగాణ వార్త )
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం లోని సి ఎచ్ కొండూరు గ్రామంలో ఎం ఎల్ సి కె కవిత స్వంత ఖర్చు తో నిర్మిస్తున్న శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి మందిర పనులను ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి తో కలిసి బుధవారం పరిశీలించారు.
గ్రామానికి వచ్చిన ఎం ఎల్ సి కవిత, ఎం ఎల్ ఏ జీవన్ రెడ్డి లను గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ సమస్యలను ఎం ఎల్ సి దృష్టికి తెగ పరిష్కరిస్తానని సానుకూలంగా స్పందించారు.
ఇట్టి కార్యక్రమంలో జడ్ పి టి సి ఎర్రం యమున ముత్యం, కొండూరు సర్పంచ్ ప్రభాకర్, ఎం పి టి సి లు రాజు, మనోజ్ రావు, సొసైటీ చైర్మన్ లు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, నాయకులు పాల్గొన్నారు
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/05/IMG-20220504-WA0002-1024x473.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/05/IMG-20220504-WA0005-1024x473.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/05/IMG-20220504-WA0004-1-1024x473.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/05/IMG-20220504-WA0006-1024x473.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/05/IMG-20220504-WA0007-1024x539.jpg)
![](https://telanganavaarta.com/wp-content/uploads/2022/05/IMG-20220504-WA0003-1024x473.jpg)
Leave a comment