Home హాట్ న్యూస్ పువ్వాడ ఫౌండేషన్ నుండి రంజాన్ తోఫా.
హాట్ న్యూస్

పువ్వాడ ఫౌండేషన్ నుండి రంజాన్ తోఫా.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా మరియు పువ్వాడ ఫౌండేషన్ నుండి సమకూర్చిన సేమియా కిట్టులను 24వ డివిజన్‌లో పేద ముస్లింలకు పంపిణీ .

ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ కమర్తపు మురళి .

(తెలంగాణ వార్త ,)ఖమ్మం : రంజాన్ మాసం ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫా మరియు పువ్వాడ ఫౌండేషన్ నుండి సమకూర్చిన సేమియా కిట్టులను ఇరవై నాలుగు వ డివిజన్ పరిధిలో నివసించే నిరుపేద ముస్లిం సోదరులకు అందించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పోరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు . అనంతరం వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులంతా సంతోషంగా రంజాన్ ను జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు ఖమ్మం అభివృద్ధి ప్రదాత రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పువ్వాడ ఫౌండేషన్ నుండి సేమియా కిట్లను పంపడం జరిగిందని తెలిపారు . ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు తాజుద్దిన్ , డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ , డివిజన్ సెక్రటరీ రామారావు , డివిజన్ మైనార్టీ నాయకుడు అమీర్బాషా , మైనార్టీ అధ్యక్షుడు మౌలానా , యూత్ నాయకులు మనోహర్ , వీరన్న తదితరులు పాల్గొన్నారు .

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page