Home హాట్ న్యూస్ జోనల్ కమిషనర్ పంకజ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం.
హాట్ న్యూస్

జోనల్ కమిషనర్ పంకజ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం.

ఎల్బీనగర్ (తెలంగాణ వార్త)శుక్రవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారు ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్.బి.నగర్, సరూర్నగర్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని నాలల యొక్క డిసిల్టింగ్ పనులు వేగవంతం చేయాలని మరియు నాలల వద్ద బార్ కెడింగ్ ఏర్పాటు చేయాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

డిసిల్టింగ్ పనుల్లో కార్పొరేటర్లుకు సమాచారం ఇచ్చి వారిని కూడా బాగస్వామ్యులు చేయాలని ఆదేశించారు.

డిసిల్టింగ్ పనులు చేసిన వెంటనే కార్టింగ్ మెటీరియల్ తొలిగించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

నాల ఆడిట్
ఎల్.బి. నగర్ జోన్లో ఉన్న నాలల పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి యొక్క పనులను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

సర్కిల్ పరిధిలో జరుగుతున్న బాక్స్ డ్రైన్ మరియు కల్వర్టు పనులను వేగవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ నాగేందర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీ రమేష్ బాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, శ్రీ కోటేశ్వర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్.బి.నగర్, సరూర్నగర్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page