జనరల్

జనరల్

జెండా ఊపి మాన్సూన్ వాహనాలను ప్రారంభించిన జోనల్ అధికారిని పంకజ…

రానున్న వర్షాకాలంలో ముంపు మరియు వర్షపు నీరు ఆగిన ప్రాంతాలలో వర్షపు నీటిని వెంటనే తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకునేందుకు ఈరోజు ఎల్.బి.నగర్ జోనల్  కమిషనర్ శ్రీమతి...

జనరల్

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేసిన జోనల్ కమిషనర్ ఎస్. పంకజ..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్. పంకజ గారు ఎల్.బి.నగర్ జోనల్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి. సువార్త,...

జనరల్

మహిళలకు బస్సులు ఫ్రీ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం..

హైదరాబాద్:( తెలంగాణ వార్త) కర్ణాటక ప్రభుత్వం మేనిఫెస్టో ప్రకారం ఈరోజు గురువారం నుండి కర్ణాటక బస్సులు ఎక్కిన ఆడవారికి టికెట్లు ఉండవని ఎక్కడికైనా ఫ్రీగా పయనించొచ్చని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ...

జనరల్

అఫిలియేటెడ్‌ కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ సంబంధించి1600 విద్యార్థులు ఫెయిల్..

(తెలంగాణ వార్త) రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కళాశాలల పనితీరు అంతంతమాత్రంగా ఉంది. భారీ భవంతులు, హంగులు తప్పితే విద్యార్థులకు తగిన విద్య దొరకడం లేదు. జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(జేఎన్‌టీయూ) ఇటీవల...

జనరల్

వరంగల్ జైలు స్థలం 1 వేయి కోట్ల కు తాకట్టు పెట్టిన కేసీఆర్..

(తెలంగాణ వార్త )వరంగల్ జిల్లాలో గల జైలు స్థలం కూలగొట్టి అక్కడ హాస్పిటల్ కడతానని చెప్పిన కేసీఆర్ ఆ స్థలంపై బ్యాంకులో తాకట్టుపెట్టి ఒక్క వేయి కోట్లు అప్పు తీసుకున్నట్టు బక్క...

జనరల్

విజయవంతంగా రెండో వారం శ్రమదానం

జర్నలిస్ట్ కాలనీలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం (తెలంగాణ వార్త )ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు....

జనరల్

ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ ఆదర్శం

(తెలంగాణ వార్త) ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో ఆదివారం స్వచ్ఛత, ఐక్యత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛత, ఐక్యత కోసం ప్రతి ఆదివారం స్వచ్ఛ...

జనరల్

25 కోట్లు లంచం అడిగిన ఆర్యన్ ఖాన్ అరెస్ట్..

షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన కోర్డెలియా ఓడ యజమానుల నుంచి 25 కోట్ల రూపాయల లంచం కోరినందుకు  నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ అధికారి సమీర్...

జనరల్

ఇంటర్ లో విజయదుంబి మ్రోగించిన శ్రీ గాయత్రి విద్యాసంస్థలు.. డైరెక్టర్ ఏ సంతోష్ రెడ్డి….

చందానగర్ హైదరాబాద్ తెలంగాణ వార్త మరియు సీనియర్ ఇంటర్ ఎం.పీ.సీ విభాగంలో 991,990,989… ఆపైన ఎంతోమంది విద్యార్థులు మరియు బై.పి.సి విభాగంలో 990,989,988… మరియు ఎం ఇ సి 986. 984.983…....

జనరల్

తెలంగాణ భరోసా సభను విజయవంతం చేయాలి..

సిద్ధిపేట అర్బన్ 28, శుక్రవారం, తెలంగాణ వార్త: బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఈ. ఆర్.మోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిద్దిపేటలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్లో ఈరోజు గోడ...

You cannot copy content of this page