Home హాట్ న్యూస్ బస్సు ఢీకొని భార్యాభర్తల మృతి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహాయక చర్యలు. యాక్సిడెంట్ వీడియో
హాట్ న్యూస్

బస్సు ఢీకొని భార్యాభర్తల మృతి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహాయక చర్యలు. యాక్సిడెంట్ వీడియో

రంగారెడ్డి జిల్లా( తెలంగాణ వార్త) మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా

మొయినబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

మొయినబాద్ మండలం కనకుమామిడి గెట్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతి . మృతదేహాల వద్ద నివాళులర్పించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి.

ఆర్టీసీ బస్ ఢీకొన్న సంఘటనలో బైక్ మీద వెళ్తున్న టోలిచౌకి కి చెందిన ఇరువురు మృతి చెందారు, కాగా చేవెళ్లలో అధికార కార్యక్రమానికి హాజరై అదే రోడ్డులో నగరం వైపుకు వెళ్తున్న మంత్రి సబితా రెడ్డి గారు కాన్వాయ్ అపి సహాయక చర్యలు చేపట్టారు.ఎంపీ రంజిత్ రెడ్డి గారితో కలిసి మృత దేహాలను పోస్ట్ మార్టం కు తరలించే వరకు అక్కడే ఉన్నారు.పోలీసులకు పలు సూచనలు చేసారు.
రోడ్డు ప్రమాద సంఘటన పై మంత్రి సబితా రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతులు టోలిచౌకి కి చెందిన ఖాసిమ్ అలీ 65 తాజీ 45 గా పోలీసులు గుర్తించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

హాట్ న్యూస్

మెదక్ జిల్లాలో వాహనాల వేలం పాట…. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని…

మెదక్ జిల్లా. తెలంగాణ వార్త :బుధవారం రోజు జిల్లా ఎస్.పి. రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ…. జిల్లాలోని...

హాట్ న్యూస్

సహస్ర దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న… బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

తెలంగాణ వార్త:: మియాపూర్ డివిజన్ , వీడియో కాలనీ లో ఇస్కాన్ మియాపూర్ వారి ఆధ్వర్యంలో...

హాట్ న్యూస్

పాకిస్తాన్ పై జింబాబ్వే గెలుపు..

హైదరాబాద్ తెలంగాణ వార్త పాకిస్తాన్ పై జింబాబ్వే ప్రతికూల 1 రన్ తేడాతో పాకిస్తాన్ పై...

హాట్ న్యూస్

ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం…

ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్...

You cannot copy content of this page