నందిపేట్. తెలంగాణ వార్త::Mro అనీల్ కుమార్ కు సమ్మె నోటీస్ అందజేస్తున్న వీఆర్ఏలు.తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్ఎల జాయింట్ యాక్షన్ కమిటీ...
By Mohann sai JournalistJuly 15, 2022ఆర్మూర్, తెలంగాణ వార్త, ::ఆర్మూర్ పట్టణం పెర్కిట్ ప్రాంతంలో గత ఆరు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పాత ఇల్లు కూలిపోతున్నాయి బుధవారం రోజు పెర్కిట్ గ్రామంలో బ్రాహ్మణపల్లి సాయమ్మ...
By Mohann sai JournalistJuly 14, 2022ఆర్మూర్, తెలంగాణ వార్త ::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ 4వ వార్డ్ పరిధిలో ముంపుకు గురైన ప్రాంతాల్లో జేసీబీ ద్వారా కాలువ తీసివేయడం జరిగింద ని కౌన్సిలర్ రాజు తెలిపారు.
By Mohann sai JournalistJuly 13, 2022హైదరాబాద్, తెలంగాణ వార్త: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని నిర్మూలించేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ కేంద్రం ఇవ్వనుంది.18ఏళ్లు నిండిన ప్రతి...
By Mohann sai JournalistJuly 13, 2022ఆర్మూర్ ,తెలంగాణ వార్త:: ఆర్మూర్లో గత 6 రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆర్మూర్ పట్టణములోని పలు ప్రాంతాలలో, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, తెలుసుకోవడానికి...
By Mohann sai JournalistJuly 13, 2022కూకట్పల్లి, తెలంగాణ వార్త: జేఎన్టీయూహెచ్ పరిధిలోని బీటెక్ విద్యార్థులకు కావలసిన పరీక్షలు ఆదివారం వరకు సెలవులు ప్రకటిస్తున్నట్టు జేఎన్టీయూహెచ్ రిజిస్టర్ మంజూరు హుస్సేన్ తెలిపారు. బుధవారం పత్రిక ప్ప్రకటన లో తేలిపారు....
By Mohann sai JournalistJuly 13, 2022గోవింద్ పెట్, తెలంగాణ: వార్త: వేల్పూర్ మండలం గోవింద్ పెట్ గ్రామంలో ఎడితెరపిలేని వర్షానికి చాలా ఇండ్లు నీలమట్టం అయినట్టు సర్పంచ్ తెలిపారు అలాగే చెరువులు నిండి రోడ్డుపై నీరు ప్రవహిస్తుండు...
By Mohann sai JournalistJuly 13, 2022నిర్మల్ ,కడెం తెలంగాణ వార్త:బ్రేకింగ్ న్యూస్ ఉప్పొంగిపోతున్న వరద నీటి ప్రవాహం కు చేతులెత్తేసిన డ్యామ్ అధికారులునిర్మల్ జిల్లా కడెం: ప్రాజెక్టు నిర్వాహనపై చేతులెత్తేసిన అధికారులు, డ్యాం నుండి గెస్ట్ హౌస్...
By Mohann sai JournalistJuly 13, 2022నందిపేట్, తెలంగాణ వార్త:: నందిపేట మండలంలోని బజార్ కొత్తూరు గ్రామంలో స్థానిక గుట్ట మీద అటవీశాఖ అధికారులు చెక్ డ్యాం నిర్మించారు. ఇట్టి చెక్ డ్యామ్ నిర్మాణం నాసిరకంగా చేపట్టారు. ఈ...
By Mohann sai JournalistJuly 12, 2022హైదరాబాద్, తెలంగాణ వార్త:: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 15న విశాఖ జిల్లాలో ఇరవై వేల మంది లబ్దిదారులు వాహన మిత్ర పథకంలో లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర పరిశ్రమలూ ఐటీ శాఖ...
By Mohann sai JournalistJuly 12, 2022You cannot copy content of this page